Saturday, March 10, 2012

సౌందర్య చిట్కా

మీగడ లో పసుపు కలిపి చర్మానికి రాయాలి ,10 min  తరువాత నెమ్మదిగా అకడక్కడ మసాజ్ చేస్తే రంగులో తేడా గమనించవచ్చు .

నిమ్మ,తులసి ఆకుల రసం సమపాళ్ళలో కలిపి రోజు రెండు సార్లు పట్టించాలి. 20  min  తరువాత చల్లని నీటి తో ముఖం కడగాలి.

బంగాళాదుంప రసం తీసి ముఖానికి రాసుకోవాలి.అరగంట వరకు అలాగే ఉంది కడిగేయాలి.వారనికి 2 ,3  times  ఇలా చేయాలి.

ఈ విధంగా చేస్తే ముఖానికి ఉన్న నలుపు రంగు కొద్ది కొద్దిగా తగ్గిపోతుంది.

No comments:

Post a Comment