మీగడ లో పసుపు కలిపి చర్మానికి రాయాలి ,10 min తరువాత నెమ్మదిగా అకడక్కడ మసాజ్ చేస్తే రంగులో తేడా గమనించవచ్చు .
నిమ్మ,తులసి ఆకుల రసం సమపాళ్ళలో కలిపి రోజు రెండు సార్లు పట్టించాలి. 20 min తరువాత చల్లని నీటి తో ముఖం కడగాలి.
బంగాళాదుంప రసం తీసి ముఖానికి రాసుకోవాలి.అరగంట వరకు అలాగే ఉంది కడిగేయాలి.వారనికి 2 ,3 times ఇలా చేయాలి.
ఈ విధంగా చేస్తే ముఖానికి ఉన్న నలుపు రంగు కొద్ది కొద్దిగా తగ్గిపోతుంది.
No comments:
Post a Comment